Exclusive

Publication

Byline

కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆపాలని ఆదేశించలేం : హరీశ్ రావు పిటిషన్‌పై హైకోర్టు

భారతదేశం, సెప్టెంబర్ 1 -- తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కాళేశ్వర నివేదికపై హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో హరీశ్ రావు మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిస... Read More


సెప్టెంబర్ రాశి ఫలాలు: 12 రాశుల వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు సమయం ఎలా ఉంటుంది? సెప్టెంబర్ రాశి ఫలాలు తెలుసుకోండి!

Hyderabad, సెప్టెంబర్ 1 -- 1-30 సెప్టెంబర్ నెల రాశి ఫలాలు: గ్రహాల గమనాన్ని బట్టి సెప్టెంబర్ నెల రాశిఫలాలను అంచనా వేస్తారు. ప్రతి నెలా అనేక పెద్ద రాశులు, నక్షత్ర, రాశులు సంచరిస్తుంటాయి. కొన్ని గ్రహాల అ... Read More


సరికొత్త ఫీచర్స్​తో స్టైలిష్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​- 2025 ఏథర్​ 450 అపెక్స్​ హైలైట్స్​ ఇవే..

భారతదేశం, ఆగస్టు 31 -- ఈకో ఫ్రెండ్లీతో పాటు టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చే ఈవీ కంపెనీల్లో ఏథర్​ ఒకటి. తాజాగా జరిగిన 'ఏథర్ కమ్యూనిటీ డే 2025'లో ఏథర్ 450 అపెక్స్‌ను మరిన్ని అప్‌డేట్ ఫీచర్లతో సంస్థ లాంచ్ చ... Read More


2 రోజుల్లో 16 కోట్లు దాటిన జాన్వీ కపూర్ సినిమా- రకుల్ ప్రీత్ సింగ్ మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్స్ బీట్ చేసిన పరమ్ సుందరి

Hyderabad, ఆగస్టు 31 -- సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ఎట్టకేలకు ఆగస్టు 29న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం విమర్శకుల నుంచి మిశ్రమ సమీక్షలను అందుకుంది. కానీ, సిద్ధార... Read More


స్థానిక సంస్థల ఎన్నికలు 2025 : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు - 10వ తేదీలోపు ఓటర్ల తుది జాబితా..!

Telangana,hyderabad, ఆగస్టు 31 -- రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. వచ్చే సెప్టెంబర్ నెలలోనే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఎన్నికల సంఘం. ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. ... Read More


ఏపీ డిగ్రీ అడ్మిషన్లు : రిజిస్ట్రేషన్ కు దగ్గరపడిన గడువు - సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?

Andhrapradesh, ఆగస్టు 31 -- రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం అర్హులైన విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఈ గడువు రేపటితో (సెప్టెంబర్ 1) ... Read More


కాళేశ్వరం నివేదికపై డైలాగ్ వార్..! అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్. గన్ పార్క్ వద్ద నిరసన

Telangana, ఆగస్టు 31 -- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగాయి. ఉదయం బీసీ బిల్లుతో పాటు పలు అంశాలపై చర్చ జరిగాయి. సాయంత్రం కాళేశ్వరం నివేదికపై చర్చ మొదలైంది. ముందుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్... Read More


కాళేశ్వరం నివేదికపై డైలాగ్ వార్..! అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్, గన్ పార్క్ వద్ద నిరసన

Telangana, ఆగస్టు 31 -- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగాయి. ఉదయం బీసీ బిల్లుతో పాటు పలు అంశాలపై చర్చ జరిగాయి. సాయంత్రం కాళేశ్వరం నివేదికపై చర్చ మొదలైంది. ముందుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్... Read More


Modi China visit : చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తో ప్రధాని మోదీ భేటీ

భారతదేశం, ఆగస్టు 31 -- ఏడేళ్ల తర్వాత మొదటిసారిగా చైనాలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో ఆదివారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అమెరికా విధించిన భారీ సుంకాల నేపథ... Read More


రయ్.. రయ్.. అంటూ మార్కెట్‌లోకి సెప్టెంబర్ మెుదటివారంలో రానున్న 4 కోత్త ఎస్‌యూవీ కార్లు!

భారతదేశం, ఆగస్టు 31 -- భారతదేశంలో ఆటోమెుబైల్ మార్కెట్ రోజురోజుకు పెరుగుతుంది. ఇక కార్ల అమ్మకాల్లోనూ ఇండియా దూసుకెళ్తోంది. వివిధ ఆటోమొబైల్ తయారీదారులు ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు. ప్రతి నెలా ఏదో ఒక కారును... Read More